by సూర్య | Sat, Apr 13, 2024, 10:29 AM
పులివెందుల కొంగు చాచి అడుగుతున్నా న్యాయం చేయండి అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రజల్ని అడిగారు'కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ బిడ్డను నిలబడ్డా. మరోవైపు వివేకాను చంపిన హంతకులు నిలబడ్డారు. ఒక వైపు న్యాయం, ధర్మం. మరోవైపు డబ్బు, అధికారం ఉంది. మీరు ఎటువైపున ఉంటారో నిర్ణయించుకోండి. అన్యాయం జరుగుతుంటే సహించను. ఓ హంతకుడు చట్టసభలకు వెళ్లకూడదనే ఇక్కడ పోటీ చేస్తున్నా' అని ఆమె ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
Latest News