ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్‌పై ఏపీ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న

by సూర్య | Fri, Apr 12, 2024, 09:51 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్రాక్టికల్స్ ఫెయిల్ అయిన వారికి ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రాక్టికల్ పరీక్షలను మే 1 నుంచి 4వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇక థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు రెండు షిఫ్టుల్లో జ‌రుగుతాయ‌ని తెలిపింది.

Latest News

 
వైసీపీ మహిళ ఎమ్మెల్సీపై కేసు నమోదు Sun, Oct 20, 2024, 11:03 AM
ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు.. తక్కువ ధరకే కొనసాగింపు Sat, Oct 19, 2024, 09:34 PM
ఏపీ హైకోర్టు ఆన్‌లైన్‌ విచారణలోకి నగ్నంగా వచ్చిన వ్యక్తి.. అందరూ అవాక్కు Sat, Oct 19, 2024, 09:33 PM
ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం ముప్పు.. వాతావరణశాఖ హెచ్చరిక Sat, Oct 19, 2024, 09:32 PM
విశాఖవాసులకు పోలీసుల సూపర్ న్యూస్.. ఇక అర్ధరాత్రి 12 వరకు అనుమతి Sat, Oct 19, 2024, 09:30 PM