ఓడిపోతానని జగన్ కి భయం పట్టుకుంది

by సూర్య | Fri, Apr 12, 2024, 06:25 PM

రాష్ట్రంలో చేసిన దోపిడీపై సీఎం జగన్‌కు భయం పట్టుకుందని దేవినేని ఉమ ఆరోపించారు. అందుకోసమే ప్రజల వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, సీఎంవో అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest News

 
తిరువూరుకి కృష్ణాజలాలు అందిస్తాం Wed, Oct 23, 2024, 08:20 PM
డిస్టిలరీ ఫ్యాక్టరీలో కొనసాగుతున్న సీఐడీ అధికారులు Wed, Oct 23, 2024, 08:19 PM
వచ్చే ఏడాది చింతలపూడి ప్రాజెక్టు ప్రారంభిస్తాం Wed, Oct 23, 2024, 08:19 PM
రైతులకు పలు సూచనలు చేసిన ఏవో వై.సురేష్‌ Wed, Oct 23, 2024, 08:18 PM
తుపాను ప్రభావంతో ప్రజలకి సూచనలు ఇచ్చిన విపత్తుల నిర్వహణ సంస్థ Wed, Oct 23, 2024, 08:17 PM