by సూర్య | Fri, Apr 12, 2024, 05:24 PM
ఓబులవారి పల్లి మండలం రాళ్ళచెరువు పల్లి గ్రామంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించాలని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు కోరారు. శుక్రవారం పార్లమెంటు సభ్యులు పీవీ మిథున్ రెడ్డిని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి వైసిపికి ఓటు వేయాలని అభ్యర్థించారు.
Latest News