by సూర్య | Fri, Apr 12, 2024, 05:21 PM
కొండాపురం మండలం సుగుమంచిపల్లి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో గురువారం రూ. 3. 48 లక్షల నగదు ను స్వాధీనం చేసుకున్నట్లు తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా పాలూరు కు చెందిన గణేష్ అనే వ్యక్తి కారులో నగదును తాడిపత్రికి తీసుకెళ్తుండగా పట్టుబడింది. అనుమతి పత్రాలు చూపించకపోవడంతో నగదు సీజ్ చేశామని తెలిపారు.
Latest News