రూ.3.48 లక్షల నగదు స్వాధీనం

by సూర్య | Fri, Apr 12, 2024, 05:21 PM

కొండాపురం మండలం సుగుమంచిపల్లి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీల్లో గురువారం రూ. 3. 48 లక్షల నగదు ను స్వాధీనం చేసుకున్నట్లు తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా పాలూరు కు చెందిన గణేష్ అనే వ్యక్తి కారులో నగదును తాడిపత్రికి తీసుకెళ్తుండగా పట్టుబడింది. అనుమతి పత్రాలు చూపించకపోవడంతో నగదు సీజ్ చేశామని తెలిపారు.

Latest News

 
లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు Thu, Oct 24, 2024, 09:47 PM
జగన్ పాలనలో అమరావతి రైతులు ఎన్నో బాధలు పడ్డారు Thu, Oct 24, 2024, 09:46 PM
తుపాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి Thu, Oct 24, 2024, 09:46 PM
రాజకీయ లబ్ధి కోసమే ఈ పరామర్శలు Thu, Oct 24, 2024, 09:42 PM
అమరావతికి కొత్త రైల్వే లైన్‌‌ Thu, Oct 24, 2024, 09:41 PM