by సూర్య | Fri, Apr 12, 2024, 05:07 PM
ఒంగోలులో 2 రోజుల క్రితం జరిగిన ఎన్నికల ప్రచార ఘర్షణ కేసుల్లో నిందితులను పోలీసుల అరెస్టు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండి అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీలకు సంబంధించి కేసుల్లో నిందితులను అరెస్టు చేశారు. టిడిపి వైపు నుండి 30 మందిని, వైసీపీ వైపు నుండి 15 మందిని అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంచినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలినేని పోలీసులతో మాట్లాడుతున్నారు.
Latest News