ఒంగోలు ఘటనలో కొనసాగుతున్న అరెస్టులు

by సూర్య | Fri, Apr 12, 2024, 05:07 PM

ఒంగోలులో 2 రోజుల క్రితం జరిగిన ఎన్నికల ప్రచార ఘర్షణ కేసుల్లో నిందితులను పోలీసుల అరెస్టు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండి అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీలకు సంబంధించి కేసుల్లో నిందితులను అరెస్టు చేశారు. టిడిపి వైపు నుండి 30 మందిని, వైసీపీ వైపు నుండి 15 మందిని అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంచినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలినేని పోలీసులతో మాట్లాడుతున్నారు.

Latest News

 
ఉచిత గ్యాస్ పంపిణీ వివ‌రాలు వెల్ల‌డించిన మంత్రి నాదెండ్ల Fri, Oct 25, 2024, 02:48 PM
దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్‌ల బుకింగ్ ప్రారంభం: మంత్రి నాదెండ్ల Fri, Oct 25, 2024, 01:56 PM
ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 12:10 PM
శ్రీనివాసుని సన్నిధిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు Fri, Oct 25, 2024, 11:46 AM
బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత Fri, Oct 25, 2024, 11:40 AM