by సూర్య | Fri, Apr 12, 2024, 04:13 PM
యాడికి మండలంలోని గుడిపాడుకు చెందిన లక్షుమ్మ(73) పాము కాటుకు గురై గురువారం మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు అంకమ్మ ఆరుబయట మంచంపై నిద్రిస్తుండగా తెల్లవారుజామన పాము కాటే సింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాడిపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జునరెడ్డి చెప్పారు.
Latest News