పాముకాటుతో ఒకరి మృతి

by సూర్య | Fri, Apr 12, 2024, 04:13 PM

యాడికి మండలంలోని గుడిపాడుకు చెందిన లక్షుమ్మ(73) పాము కాటుకు గురై గురువారం మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు అంకమ్మ ఆరుబయట మంచంపై నిద్రిస్తుండగా తెల్లవారుజామన పాము కాటే సింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాడిపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగార్జునరెడ్డి చెప్పారు.

Latest News

 
రైల్వే కోడూరు: లిక్కర్ పై ఉన్న శ్రద్ధ నిత్యావసర సరుకుల ధరలపై లేదు: కొరముట్ల Sat, Oct 26, 2024, 04:18 PM
నేడు రాయచోటిలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ Sat, Oct 26, 2024, 04:16 PM
రాజంపేట: తుఫాన్ కు దెబ్బతిన్న గృహాలు, పంటల వివరాలు తెలపండి Sat, Oct 26, 2024, 04:10 PM
టీడీపీ రాకముందు తెలుగువారికి సరైన గౌరవం లేదని వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 04:09 PM
మద్యం, ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని హెచ్చ‌రిక‌ Sat, Oct 26, 2024, 04:04 PM