అన్యాయాన్ని సహించలేకే పోటీ చేస్తున్నాను

by సూర్య | Fri, Apr 12, 2024, 03:24 PM

అధికారం అడ్డుపెట్టుకొని దోషులను కాపాడుతున్నారన్నారు అం జగన్ .  హంతకులను కాపాడటానికా ప్రజలు అధికారం ఇచ్చిందంటూ  కాంగ్రెస్ నేత షర్మిల ప్రశ్నించారు. ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి జైలు కి పోలేదని, హంతకుడు దర్జాగా బయట తిరుగుతున్నారని షర్మిల విమర్శించారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే వైఎస్ఆర్ బిడ్డ ఇక్కడి నుంచి పోటీ చేస్తోందన్నారు. అధర్మాన్ని ఎదురించేందుకు ఎంపీగా నిలబడ్డానని, ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ ..మరోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారని.. ఓటర్లు ధర్మాన్ని గెలిపించాలని ఆమె కోరారు.

Latest News

 
కొత్తగా మరో నాలుగు వందేభారత్ రైళ్లు.. తెలుగు రాష్ట్రాలకు ఒకటి.. ఈ రూట్‌లోనే Sun, Oct 27, 2024, 04:43 PM
నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు Sun, Oct 27, 2024, 04:42 PM
ఉత్తుత్తి ఫ్యాక్టరీతో బ్యాంకుకు రూ.3 కోట్ల టోకరా Sun, Oct 27, 2024, 04:40 PM
ఉత్తరాంధ్ర వాసులకు మరో గుడ్‌ న్యూస్. అక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం Sun, Oct 27, 2024, 04:39 PM
డిసెంబరు 1 నుంచి కొత్త విధానం.. భారీగా పెరనున్న రిజిస్ట్రేషన్ ధరలు Sun, Oct 27, 2024, 04:37 PM