by సూర్య | Fri, Apr 12, 2024, 03:24 PM
అధికారం అడ్డుపెట్టుకొని దోషులను కాపాడుతున్నారన్నారు అం జగన్ . హంతకులను కాపాడటానికా ప్రజలు అధికారం ఇచ్చిందంటూ కాంగ్రెస్ నేత షర్మిల ప్రశ్నించారు. ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి జైలు కి పోలేదని, హంతకుడు దర్జాగా బయట తిరుగుతున్నారని షర్మిల విమర్శించారు. ఈ అన్యాయాన్ని తట్టుకోలేకనే వైఎస్ఆర్ బిడ్డ ఇక్కడి నుంచి పోటీ చేస్తోందన్నారు. అధర్మాన్ని ఎదురించేందుకు ఎంపీగా నిలబడ్డానని, ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ ..మరోవైపు హత్యలు చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారని.. ఓటర్లు ధర్మాన్ని గెలిపించాలని ఆమె కోరారు.
Latest News