కడప ఎంపీగా షర్మిలను గెలిపించండి

by సూర్య | Fri, Apr 12, 2024, 03:23 PM

కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో న్యాయం ఒకవైపు ..అధర్మం మరోవైపు ఉన్నాయని, ధర్మ పోరాటం ఒకవైపు, డబ్బు,అధికారం మరోవైపు ఉన్నాయన్నారు. కడప ఎంపీగా న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా.. హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు.

Latest News

 
తాజాగా తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు, ఆలయానికి కూడా బెదిరింపులు వచ్చాయి Sun, Oct 27, 2024, 05:27 PM
వాళ్ల ఆస్తులతో చంద్రబాబుకు ఏం సంబంధం అన్న పట్టాభి Sun, Oct 27, 2024, 05:10 PM
కొత్తగా మరో నాలుగు వందేభారత్ రైళ్లు.. తెలుగు రాష్ట్రాలకు ఒకటి.. ఈ రూట్‌లోనే Sun, Oct 27, 2024, 04:43 PM
నేటి నుంచే విశాఖ-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు Sun, Oct 27, 2024, 04:42 PM
ఉత్తుత్తి ఫ్యాక్టరీతో బ్యాంకుకు రూ.3 కోట్ల టోకరా Sun, Oct 27, 2024, 04:40 PM