by సూర్య | Fri, Apr 12, 2024, 03:20 PM
సంతకవిటి మండలం చిన్నయ్యపేటలో రాజాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డా. తలేరాజేష్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్ మోహన్ రావు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతీ గడపకు వెళ్ళి ఈ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రావు రెడ్డి ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు. ఫ్యాన్ గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేయాలని ప్రజలను అభ్యర్ధించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News