by సూర్య | Fri, Apr 12, 2024, 03:19 PM
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి. కృష్ణా జిల్లా 84 శాతం ఉత్తీర్ణతతో 'టాప్-1'లో నిలిచింది. గుంటూరు జిల్లా 81 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో, 79 శాతం ఉత్తీర్ణతతో ఎన్టీఆర్ జిల్లా మూడోస్థానంలో నిలిచాయి.
Latest News