రేపు ఆరు రేవులకు బహిరంగ వేలం

by సూర్య | Mon, Mar 20, 2023, 11:00 AM

గుంటూరు: జెడ్పీ ఆధీనంలోని కృష్ణానది పరివారిక ప్రాంతంలో ఆరు రేవులకు ఈ నెల 21న ఉదయం 10: 30 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు జెడ్పీసీఈఓ జె. మోహనరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణా నదిలో పడవలు, బల్లకట్టు నడుపుకునేందుకు సుంకం వసూలు చేసే నిమిత్తం 2023-24 సంవత్సరానికి గాను ఈనెల 9న 12 రేవులకు నిర్వహించిన వేలంలో ఆరు రేవులకు సంబంధించి వేలం పూర్తయిందని, మిగిలిన రేవులకు మంగళవారం వేలం ఉంటుందని తెలిపారు.

Latest News

 
శివశంక్‌కి సుప్రీంకోర్టు షాక్ Tue, Oct 22, 2024, 11:14 PM
అమరావతి యువకుడికి సారీ చెప్పిన మంత్రి నారా లోకేష్.. ఆ ట్వీట్‌తో, ఏమైందంటే Tue, Oct 22, 2024, 10:10 PM
ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. దరఖాస్తు, అర్హతలు, ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి Tue, Oct 22, 2024, 10:04 PM
అమరావతిలో ఒకేరోజు ఐదు ప్రపంచ రికార్డులు నమోదు Tue, Oct 22, 2024, 09:59 PM
వాయుగుండం ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాల్లో వానలు.. బీ అలర్ట్! Tue, Oct 22, 2024, 09:53 PM