by సూర్య | Mon, Mar 20, 2023, 09:57 AM
అచ్యుతాపురం: చోడపల్లి శివారు గొల్లలపాలెం వద్ద అచ్యుతాపురం-అనకాపల్లి రహదారి మార్గంలో అతిపెద్ద కొండచిలువ ఆదివారం రాత్రి 10 గంటలకు వాహన చోదకులకు భయ ఆందోళనకు గురిచేసింది. ఎన్నడూ లేని విధంగా కొండ చిలువ కనిపించడంతో రహదారిలో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సంఘటన తెలుసుకున్నా స్థానికులు పామును హతమార్చాడాకి ప్రయత్నించారు. దగ్గర్లో నూతనంగా ఒక అపార్ట్మెంట్ వారికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అచ్యుతాపురం అనకాపల్లి వెళ్లే రోడ్డులో కొండచిలువ కనిపించడంతో వాహనదారులలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Latest News