తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

by సూర్య | Mon, Mar 20, 2023, 09:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్టుమెంట్లు అన్నీ నిండి క్యూలైన్ బయటకు వచ్చింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. ఆదివారం శ్రీవారిని 81,700 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 27,982 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Latest News

 
ఐఆర్‌సీటీసీ తిరుమల స్పెషల్ ప్యాకేజీ Sat, Oct 19, 2024, 06:53 PM
సుప్రీంకోర్టుకు గ్రూప్ 1 అభ్యర్థులు Sat, Oct 19, 2024, 05:46 PM
కాల్ మనీ కేసులో ముగ్గురు అరెస్ట్ Sat, Oct 19, 2024, 04:39 PM
సీఎం గారు సారా మత్తు నుంచి బయటకు రండి : మాజీ మంత్రి సీదిరి Sat, Oct 19, 2024, 04:35 PM
దుర్గిలో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:34 PM