బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.... 17 మంది

by సూర్య | Sun, Mar 19, 2023, 09:49 PM

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాలువలో పడి గోడను ఢీకొంది. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మదరిపూర్‌లోని కుతుబ్‌పూర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మదారిపూర్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ గోడకు తగలడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం, బస్సు మెకానికల్ లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగానికి బస్సు టైర్‌ పగిలిందని, డ్రైవర్‌ అదుపు తప్పి కాలువలో పడిందని అధికారులు చెబుతున్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.


 


 


 


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM