ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది: పవన్ కళ్యాణ్

by సూర్య | Sun, Mar 19, 2023, 09:27 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్  అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అని స్పష్టం చేశారు.   రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకులు... పట్టభద్రులు అని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. అధికారం తలకెక్కిన నేతలకు పట్టభద్రులు కనువిప్పు కలిగించారని పేర్కొన్నారు. సందిగ్ధంలో ఉన్నవారికి పట్టభద్రులు దారిచూపించారని వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే వస్తుందని స్పష్టమైందని పవన్ తెలిపారు.


Latest News

 
గుడివాడలో రాజకీయ ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ పోటాపోటీ సమావేశాలతో కొడాలి నాని ఫ్లెక్సీ వివాదం Sat, Jul 12, 2025, 05:27 PM
ఏఐ ఆధిపత్యంలోనూ నిలిచే మూడు వృత్తులు.. ఆడమ్ డార్ విశ్లేషణ Sat, Jul 12, 2025, 05:16 PM
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి బ్యాచ్ హవా.. హైదరాబాద్, విజయవాడలో దారుణ హత్యలు Sat, Jul 12, 2025, 05:05 PM
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ వెలికితీతతో కుట్ర కోణంపై దర్యాప్తు ముమ్మరం Sat, Jul 12, 2025, 05:02 PM
ప్రేమ కోసం రాష్ట్రాలు దాటిన యువతి.. పెళ్లైన 15 రోజులకే ఊహించని ట్విస్ట్ Sat, Jul 12, 2025, 04:59 PM