తిరువూరులో ల్యాండ్ అయిన ముఖ్యమంత్రి హెలికాప్టర్

by సూర్య | Sun, Mar 19, 2023, 11:48 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం కొద్దిసేపటి క్రితం తిరువూరు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. జగనన్న విద్యా దీవెన పథకం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి తిరువూరు విచ్చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు. ఈ కార్యక్రమం కొంతసేపట్లో ప్రారంభం కానుంది.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM