తిరువూరులో ల్యాండ్ అయిన ముఖ్యమంత్రి హెలికాప్టర్

by సూర్య | Sun, Mar 19, 2023, 11:48 AM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం కొద్దిసేపటి క్రితం తిరువూరు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. జగనన్న విద్యా దీవెన పథకం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి తిరువూరు విచ్చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు. ఈ కార్యక్రమం కొంతసేపట్లో ప్రారంభం కానుంది.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM