by సూర్య | Sun, Mar 19, 2023, 11:48 AM
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం కొద్దిసేపటి క్రితం తిరువూరు చేరుకున్నారు. ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. జగనన్న విద్యా దీవెన పథకం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి తిరువూరు విచ్చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు అందరూ అప్రమత్తమయ్యారు. ఈ కార్యక్రమం కొంతసేపట్లో ప్రారంభం కానుంది.
Latest News