విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:28 AM

గెలుపు ఓటములు సహజమేనని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని జిల్లా జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. శనివారం దర్శిలోని ప్రశాంత విద్యాసంస్థల 30వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి కబడ్డీపోటీలను జెడ్పి చైర్మన్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకుకూడా తగిన సమయాన్ని కేటాయించాలని దాని ద్వారా మానసిక ఉల్లాసం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలోదర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM