సెల్పాయింట్ దుకాణాల నిర్వాహకుల సమావేశం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:14 AM

హిందూపురం పట్టణ పరిధిలోని సెల్పాయింట్, హోల్సేల్ దుకాణ యజమానులు సమావేశంను శనివారం స్థానిక ఏఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సెల్ పాయింట్ నిర్వహుకులు మాట్లాడుతూ పట్టణంలో దాదాపు 200 కుటుంబాలు చిన్న సెల్పాయింట్ నిర్వహిస్తూ పొట్టపోసుకుంటున్నారు. యూనియన్ నిబంధనలు ప్రకారం హోల్సేల్ వ్యాపారులు సెల్ఫోన్లు రిటైల్ అమ్మకూడదు, రిపేరీలు చేయకూడదని నిబంధనలు ఉందన్నారు. అయితే హోల్ సేల్ వ్యాపారులు ఫోన్ రిపేరీలు చేయడమే కాకుండా రిటైల్ వ్యాపారం కూడా చేస్తున్నారన్నారు. దీంతో చిన్న పాటి వ్యాపారం కూడా లేకుండా వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీం, బద్రి, చంద్ర, ఉమేష్, వెంకటేశ్, ముసవ్వీర్, నూరుల్లా వందలాది మంది సెల్ పాయింట్ నిర్వాహకులు, యజమానులు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM