సెల్పాయింట్ దుకాణాల నిర్వాహకుల సమావేశం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:14 AM

హిందూపురం పట్టణ పరిధిలోని సెల్పాయింట్, హోల్సేల్ దుకాణ యజమానులు సమావేశంను శనివారం స్థానిక ఏఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సెల్ పాయింట్ నిర్వహుకులు మాట్లాడుతూ పట్టణంలో దాదాపు 200 కుటుంబాలు చిన్న సెల్పాయింట్ నిర్వహిస్తూ పొట్టపోసుకుంటున్నారు. యూనియన్ నిబంధనలు ప్రకారం హోల్సేల్ వ్యాపారులు సెల్ఫోన్లు రిటైల్ అమ్మకూడదు, రిపేరీలు చేయకూడదని నిబంధనలు ఉందన్నారు. అయితే హోల్ సేల్ వ్యాపారులు ఫోన్ రిపేరీలు చేయడమే కాకుండా రిటైల్ వ్యాపారం కూడా చేస్తున్నారన్నారు. దీంతో చిన్న పాటి వ్యాపారం కూడా లేకుండా వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీం, బద్రి, చంద్ర, ఉమేష్, వెంకటేశ్, ముసవ్వీర్, నూరుల్లా వందలాది మంది సెల్ పాయింట్ నిర్వాహకులు, యజమానులు పాల్గొన్నారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM