by సూర్య | Fri, Jan 27, 2023, 02:19 PM
వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి విడదల రజినీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Latest News