పవన్‌ కల్యాణ్‌ సన్నాసి మాటలు మాట్లాడుతున్నాడు

by సూర్య | Fri, Jan 27, 2023, 02:08 PM

అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటే తమ విధానమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ గట్టిగా మాట్లాడినంత మాత్రాన ఎవరూ భయపడిపోరన్నారు. ఆయన మాటలను వింటుంటే .. రాజకీయాలంటే విరక్తి కలుగుతోందన్నారు. రాజ్యాంగానికి.. చట్టానికి లోబడి రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడికైనా తిరగవచ్చని చెప్పారు. ఆయన్ను రాష్ట్రంలో తిరగకుండా ఎవరూ అడ్డుకోవడం లేదన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM