పెళ్లి బృందం ఉన్న వాహనానికి ప్రమాదం, ముగ్గురు మృతి

by సూర్య | Fri, Jan 27, 2023, 01:48 PM

పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి సమీపంలో పెళ్లి బృందం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న టిప్పర్‌ను స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందింది. మరో ఆరుగురుకి గాయాలయ్యాయి. ప్రమాదంలో సమయంలో కారులో 9 మంది ఉన్నారు. పెళ్ళి బృందం ముటకూరు నుంచి శిరిగిరిపాడు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News

 
వైసీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. అడుగులు అటేనా Fri, Apr 26, 2024, 07:47 PM
పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా Fri, Apr 26, 2024, 07:43 PM
ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ Fri, Apr 26, 2024, 07:39 PM
కాకినాడ ఎన్నికల బరిలో కిలాడి టీ టైమ్ శ్రీనివాస్ Fri, Apr 26, 2024, 07:34 PM
వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ Fri, Apr 26, 2024, 07:28 PM