వరదరాజుల ఆలయంలో పూజలు చేసిన నారా లోకేష్

by సూర్య | Fri, Jan 27, 2023, 01:47 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  'యువగళం ' పాదయాత్ర  శుక్రవారం నుంచి ప్రారంభం ఐనది. ఈ సందర్భంగా ఆయన ఈ ఉదయం వరదరాజుల ఆలయానికి బయల్దేరి వెళ్లారు. గుడిలో పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్నారు. దారి పొడవునా లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆయన పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ శ్రేణులు కుప్పంకు భారీగా తరలివస్తున్నారు. పసుపు జెండాలు, టీడీపీ శ్రేణులతో కుప్పం సందడిగా మారింది. అగ్రనేతల నుంచి కార్యకర్తల వరకూ కుప్పంకు తరలివస్తున్నారు.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM