యువతి అదృశ్యంపై కేసు నమోదు

by సూర్య | Fri, Jan 27, 2023, 12:09 PM

గుంటూరు పట్టణంలోని, రత్నపురి కాలనీకి చెందిన మంచు సుజాత కుమార్తె విద్య (23) జనవరి 25వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. విద్య ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవటంతో, కుటుంబ సభ్యులు గురువారం అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM