by సూర్య | Fri, Jan 27, 2023, 12:06 PM
నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామంలో ఈనెల 27వ తేదీ శుక్రవారం జరగవలసిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వాయిదా పడినట్లు నిజాంపట్నం ఎంపీపీ మోపిదేవి విజయనిర్మల హరినాథ్ బాబు తెలిపారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఇతర కార్యక్రమాలు ఉండటంవల్ల అనివార్య కారణాలవల్ల కార్యక్రమం రద్దయిందన్నారు. తిరిగి త్వరలో గడపగడపకు కార్యక్రమం కొనసాగిస్తామన్నారు.
Latest News