రాజకీయాల్లో ప్రత్యర్థులను కాకాణి శత్రువులుగా చూస్తున్నారు: సోమిరెడ్డి

by సూర్య | Wed, Jan 25, 2023, 11:45 PM

నెల్లూరు కోర్టులో చోరీ కేసులో161 స్టేట్మెంట్ తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు చెప్పానని.. పరువు నష్టం కేసుకి సంబంధించి సివిల్, క్రిమినల్ కేసుల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి శిక్ష తప్పదని జోస్యం చెప్పారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను కాకాణి శత్రువులుగా చూస్తున్నారని ఆరోపించారు. మంత్రి కాకాణిపై నకిలీ మద్యం, నకిలీ పత్రాలు, మార్ఫింగ్, భూ వివాదం వంటి కేసులు ఉన్నాయని సోమిరెడ్డి అన్నారు. గతంలో చాలా మంది రాజకీయ నేతలతో పోరాడామని.. కానీ, ఎవరి వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా చేయలేదన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో కాకాణి మాత్రమే ఇలా చేశారని ఫైరయ్యారు.

Latest News

 
ఏపీలో రైతులకు మంచి అవకాశం.. ఉచితంగానే, ప్రభుత్వం కీలక ప్రకటన Sat, Sep 07, 2024, 09:54 PM
చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్ Sat, Sep 07, 2024, 09:47 PM
అమరావతిలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం Sat, Sep 07, 2024, 09:43 PM
తిరుమలలో మరో అక్రమ వసూళ్ల దందా ,,,,,కొత్తగా వివాహం చేసుకున్నవాళ్ల దగ్గర డబ్బులు వసూళ్లు Sat, Sep 07, 2024, 09:39 PM
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు Sat, Sep 07, 2024, 09:33 PM