రాజకీయాల్లో ప్రత్యర్థులను కాకాణి శత్రువులుగా చూస్తున్నారు: సోమిరెడ్డి

by సూర్య | Wed, Jan 25, 2023, 11:45 PM

నెల్లూరు కోర్టులో చోరీ కేసులో161 స్టేట్మెంట్ తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు చెప్పానని.. పరువు నష్టం కేసుకి సంబంధించి సివిల్, క్రిమినల్ కేసుల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి శిక్ష తప్పదని జోస్యం చెప్పారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను కాకాణి శత్రువులుగా చూస్తున్నారని ఆరోపించారు. మంత్రి కాకాణిపై నకిలీ మద్యం, నకిలీ పత్రాలు, మార్ఫింగ్, భూ వివాదం వంటి కేసులు ఉన్నాయని సోమిరెడ్డి అన్నారు. గతంలో చాలా మంది రాజకీయ నేతలతో పోరాడామని.. కానీ, ఎవరి వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా చేయలేదన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో కాకాణి మాత్రమే ఇలా చేశారని ఫైరయ్యారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM