ఈ-వ్యర్థాల్లో మూడో స్థానంలో భారత్

by సూర్య | Wed, Jan 25, 2023, 04:26 PM

దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలూ పెరుగుతున్నాయి. ఈ-వ్యర్థాలు వెలువరించే దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2021-22లో దేశంలో 17.86 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలు వెలువడగా.. 2028-29 నాటికి వీటి పరిమాణం 32.30 లక్షలకు చేరే అవకాశం ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. కాగా, ప్రభుత్వాల చర్యలు సత్ఫలితాన్నివ్వడం లేదు.

Latest News

 
అనినాష్ రెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టుకు వెళ్తా,,,బుద్దా వెంకన్న Fri, Jun 02, 2023, 08:06 PM
భార్య చైన్‌ను మింగేసిన భర్త,,,ఆపరేషన్ చేయకుండా బయటకు తీసిన డాక్టర్లు Fri, Jun 02, 2023, 08:05 PM
రాబోయే మూడు రోజులు తీవ్ర వడగాల్పులు,,,అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు Fri, Jun 02, 2023, 08:04 PM
ఏపీలో వర్షాల బీభత్సం,,,పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు Fri, Jun 02, 2023, 08:03 PM
రాబోయే మేనిఫెస్టోని తెలంగాణలో కాఫి కొడతారు Fri, Jun 02, 2023, 07:15 PM