ఈ-వ్యర్థాల్లో మూడో స్థానంలో భారత్

by సూర్య | Wed, Jan 25, 2023, 04:26 PM

దేశంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంతో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలూ పెరుగుతున్నాయి. ఈ-వ్యర్థాలు వెలువరించే దేశాల్లో అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది. 2021-22లో దేశంలో 17.86 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలు వెలువడగా.. 2028-29 నాటికి వీటి పరిమాణం 32.30 లక్షలకు చేరే అవకాశం ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. కాగా, ప్రభుత్వాల చర్యలు సత్ఫలితాన్నివ్వడం లేదు.

Latest News

 
టీడీపీలో చేరిన ఎరడికేర ఎంపీటీసీ మారతమ్మ, ఆమె భర్త అంజి Fri, Apr 19, 2024, 03:39 PM
టిడిపి గెలుపుకు కృషి చేయండి Fri, Apr 19, 2024, 03:38 PM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 03:36 PM
లింగాలలో 15 కుటుంబాలు టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 03:34 PM
విద్యార్థిని మృతి బాధాకరం Fri, Apr 19, 2024, 03:32 PM