లఖీంపూర్ ఖేరీ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్

by సూర్య | Wed, Jan 25, 2023, 04:18 PM

సంచలనం రేపిన యూపీ లఖీంపూర్ ఖేరీ కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 3, 2021 రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు.. ఆశిష్ మిశ్రా తన వాహనంతో దూసుకుపోయాడు. ఈ ఘటనలో 8 మంది రైతులు మృత్యువాత పడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది.

Latest News

 
త్వరలోనే ఏపీకి ప్రధాని మోదీ Fri, Apr 19, 2024, 11:17 AM
వైకాపాను వీడి టిడిపిలోకి చేరిక Fri, Apr 19, 2024, 10:16 AM
25న గురుకుల ప్రవేశపరీక్ష Fri, Apr 19, 2024, 10:13 AM
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM