![]() |
![]() |
by సూర్య | Wed, Jan 25, 2023, 04:18 PM
సంచలనం రేపిన యూపీ లఖీంపూర్ ఖేరీ కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 3, 2021 రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు.. ఆశిష్ మిశ్రా తన వాహనంతో దూసుకుపోయాడు. ఈ ఘటనలో 8 మంది రైతులు మృత్యువాత పడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది.
Latest News