లఖీంపూర్ ఖేరీ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్

by సూర్య | Wed, Jan 25, 2023, 04:18 PM

సంచలనం రేపిన యూపీ లఖీంపూర్ ఖేరీ కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 3, 2021 రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు.. ఆశిష్ మిశ్రా తన వాహనంతో దూసుకుపోయాడు. ఈ ఘటనలో 8 మంది రైతులు మృత్యువాత పడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది.

Latest News

 
టీటీడీకి రూ.కోట్లతో 800 కిలోవాట్‌ల గాలిమరి విరాళం Sat, Dec 02, 2023, 09:43 PM
నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుఫాన్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు Sat, Dec 02, 2023, 09:37 PM
తిరుమలలో గిరి ప్రదక్షిణ.. టీటీడీ ఈవో క్లారిటీ, అలా చేయొచ్చని భక్తులకు సూచన Sat, Dec 02, 2023, 09:31 PM
ఒకే విమానంలో చంద్రబాబు, రోజా,,,,తిరుపతి నుంచి విజయవాడ వరకు జర్నీ Sat, Dec 02, 2023, 09:24 PM
ఏపీలో రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ Sat, Dec 02, 2023, 08:18 PM