గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

by సూర్య | Wed, Jan 25, 2023, 04:17 PM

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం బి. మఠం మండలంలోని సోమిరెడ్డి పల్లె-3 గ్రామ సచివాలయం పరిధిలోని పలు గ్రామాలలో మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకొని, జగనన్న ప్రతి ఇంటికి చేకూర్చిన లబ్ధిని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో యంపిపి వీర నారాయణరెడ్డి, జెడ్పీటీసీ గోవిందరెడ్డి, సర్పంచ్ రామయ్య సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Latest News

 
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM
చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్.. ముందుగానే అలర్ట్, ఈసారి ఆ తప్పు జరగకుండా Thu, Apr 25, 2024, 07:45 PM
డిప్యూటీ సీఎంకు 'సన్' స్ట్రోక్.. వైసీపీ అభ్యర్థి, సోదరి అనురాధపై ఇండిపెండెంట్‌గా రవి నామినేషన్ Thu, Apr 25, 2024, 07:39 PM
ఉద్యోగిగా కొనసాగే అర్హత లేదు.. ఐఏఎస్‌ అధికారి గుల్జార్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం Thu, Apr 25, 2024, 07:35 PM
దర్శనానికి వచ్చి దేవుడి ఉంగరం దొంగిలిస్తారా?.. భక్తుల్ని స్తంభానికి కట్టేయడంతో కన్నీటి పర్యంతం Thu, Apr 25, 2024, 07:31 PM