గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

by సూర్య | Wed, Jan 25, 2023, 04:17 PM

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం బి. మఠం మండలంలోని సోమిరెడ్డి పల్లె-3 గ్రామ సచివాలయం పరిధిలోని పలు గ్రామాలలో మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకొని, జగనన్న ప్రతి ఇంటికి చేకూర్చిన లబ్ధిని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో యంపిపి వీర నారాయణరెడ్డి, జెడ్పీటీసీ గోవిందరెడ్డి, సర్పంచ్ రామయ్య సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM