by సూర్య | Wed, Jan 25, 2023, 02:16 PM
తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల గంపలగూడెం మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ ఓటర్స్ డే కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు.
Latest News