జాతీయ ఓటర్ దినోత్సవం పై ప్రతిజ్ఞ

by సూర్య | Wed, Jan 25, 2023, 02:16 PM

తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల గంపలగూడెం మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ ఓటర్స్ డే కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM