జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన ర్యాలీ

by సూర్య | Wed, Jan 25, 2023, 01:31 PM

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరి ఆర్డీఓ. సుజన ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మానవహారం చేపట్టారు . ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో. చంద్రశేఖర్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, డాక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
గిరిజనులకు అండగా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ Tue, Jan 21, 2025, 10:00 PM
పాఠశాలలకు రూ. 2,01,116 చెక్కు అందించిన ఎమ్మేల్యే Tue, Jan 21, 2025, 09:58 PM
ఛత్తీస్‌గఢ్‌- ఒడిశా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ Tue, Jan 21, 2025, 09:56 PM
ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలన Tue, Jan 21, 2025, 09:54 PM
పరిటాల రవీంద్ర వర్ధంతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున ఎమ్మెల్యే Tue, Jan 21, 2025, 09:42 PM