జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన ర్యాలీ

by సూర్య | Wed, Jan 25, 2023, 01:31 PM

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరి ఆర్డీఓ. సుజన ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు మానవహారం చేపట్టారు . ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో. చంద్రశేఖర్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుగోపాల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్, డాక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM