చదివింది గ్రాడ్యుయేషన్.. శ్మశానంలో జాబ్!

by సూర్య | Thu, Nov 24, 2022, 12:32 PM

యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసి శ్మశాన వాటికలో పని చేస్తోన్న ఓ యవతి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. చైనాకు చెందిన 22 ఏళ్ల టాన్.. తన ఆఫీసులో రాజకీయాలకు భయపడి ఉద్యోగం మానేసినట్లు వెల్లడించింది. చాంగ్ కింగ్ లోని పర్వత ప్రాంత శ్మశాన వాటికలో రోజుకు 6 గంటల చొప్పున నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఎక్కడా ఈ రాజకీయాలు తప్పవని నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.

Latest News

 
హుస్సేన్‌ పురంలో జనసేన ప్రసారం Wed, May 01, 2024, 11:18 AM
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: భూపేశ్ Wed, May 01, 2024, 11:17 AM
రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం: ఏలూరి సాంబశివరావు Wed, May 01, 2024, 10:54 AM
బాలిక అదృశ్యం కేసు నమోదు Wed, May 01, 2024, 10:54 AM
జగన్ పెద్ద మోసకారి: ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ళ మాధవి Wed, May 01, 2024, 10:15 AM