లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Thu, Nov 24, 2022, 12:22 PM

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్‌ 122 పాయింట్ల లాభంతో 61,632 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 18,303 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.68 వద్ద ట్రేడవుతోంది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, HCL టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, HUL, యాక్సిస్‌ బ్యాంక్‌, TCS, టెక్‌ మహీంద్రా షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Latest News

 
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి గాయాలు Thu, Apr 18, 2024, 03:38 PM
మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి: కొరముట్ల Thu, Apr 18, 2024, 03:37 PM
కొండాపురంలో వారాల తరబడి నీళ్లు రావడం లేదు Thu, Apr 18, 2024, 03:33 PM
నేడు కె. వి. ఆర్. ఆర్ పురంలో ఎన్డీఏ కూటమి ఇంటింటి ప్రచారం Thu, Apr 18, 2024, 03:30 PM
టిడిపిలో చేరిన వైకాపా నేతలు Thu, Apr 18, 2024, 03:28 PM