తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

by సూర్య | Thu, Nov 24, 2022, 11:51 AM

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు దివ్యాంగుల దర్శనం కోటా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌ లో విడుదల చేయనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకొనేందుకు వీలుగా ఈ ఉచిత‌ ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తోంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు, ఐదేళ్లలోపు పిల్లల తల్లిదండ్రులకు టీటీడీ ప్రతి నెలా 2 రోజులు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. వెబ్ సైట్: https://tirupatibalaji.ap.gov.in/ .

Latest News

 
పెనగలూరు మండలంలో జోరుగా సాగుతున్న కూటమి ప్రచారం Fri, May 03, 2024, 12:40 PM
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 12:00 PM
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM