ఆ రాళ్లు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్‌ను తాకుతాయి: నారా లోకేశ్

by సూర్య | Wed, Nov 23, 2022, 11:54 PM

అస్మిత్‌రెడ్డిపై జరిగిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ ముష్కర మూకలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ఇటీవల చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడికి తెగబడ్డారని, ఇప్పుడు అస్మిత్‌రెడ్డిపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ఉన్మాద ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ముప్పుగా పరిణమించాయన్నారు. వీధి లైట్లు ఆపేసి చీకట్లో దాడి చేసి పిరికిపందల్లా పోలీసుల వెనక దాక్కున్నారని అన్నారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలని సవాలు చేశారు. తాడిపత్రిలో విసిరిన రాళ్లు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్‌ను తాకుతాయని లోకేశ్ హెచ్చరించారు.

Latest News

 
Gangavaram Corruption Case: ఎస్సైపై కౌన్సిలింగ్ నామంలో లంచం ఆరోపణ Sat, Feb 14, 2026, 11:24 PM
Shivajyothiకి విషాదం: చిన్నారి పుట్టినా సంతోషం కనిపించడంలేదు Sat, Feb 14, 2026, 09:58 PM
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. ‘నిధి’ పోర్టల్‌తో జీపీఎఫ్ సేవలు ఇకపై మరింత వేగవంతం Sat, Feb 14, 2026, 09:47 PM
ఢిల్లీ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్.. చివరి నిమిషంలో ఎన్విడియా సీఈఓ పర్యటన రద్దు Sat, Feb 14, 2026, 09:46 PM
ఆంజనేయ స్వామిపై భక్తి.. అరకేజీకిపైగా బంగారం ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ Sat, Feb 14, 2026, 09:22 PM