ఆ రాళ్లు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్‌ను తాకుతాయి: నారా లోకేశ్

by సూర్య | Wed, Nov 23, 2022, 11:54 PM

అస్మిత్‌రెడ్డిపై జరిగిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ ముష్కర మూకలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ఇటీవల చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడికి తెగబడ్డారని, ఇప్పుడు అస్మిత్‌రెడ్డిపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ఉన్మాద ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ముప్పుగా పరిణమించాయన్నారు. వీధి లైట్లు ఆపేసి చీకట్లో దాడి చేసి పిరికిపందల్లా పోలీసుల వెనక దాక్కున్నారని అన్నారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలని సవాలు చేశారు. తాడిపత్రిలో విసిరిన రాళ్లు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్‌ను తాకుతాయని లోకేశ్ హెచ్చరించారు.

Latest News

 
రైతు బాధ పడడం చూసి చలించిపోయిన చంద్రబాబు Sat, Dec 09, 2023, 08:36 PM
ఆటో ఎక్కిన మహిళ.. కొంతదూరం వెళ్లాక ట్విస్ట్, సీసీ ఫుటేజ్‌తో Sat, Dec 09, 2023, 08:15 PM
బిడ్డను అనుకుని క్షమించండి.. చంద్రబాబుకు మహిళ భావోద్వేగపూరిత లేఖ Sat, Dec 09, 2023, 08:10 PM
ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 18లోపు చెప్పాలి.. టీటీడీ కీలక సూచన Sat, Dec 09, 2023, 07:21 PM
శ్రీకాకుళం 7 కేజీల బంగారం వ్యవహారం.. అతడే సూత్రదారి, విస్తుపోయే నిజాలు Sat, Dec 09, 2023, 07:15 PM