ఉత్తరాఖండ్‌లో లోయలో పడ్డ బస్సు ..ఆరుగురు మృతి

by సూర్య | Tue, Oct 04, 2022, 10:27 PM

ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలోని సిమ్డి గ్రామ సమీపంలో రిఖ్నిఖాల్-బిరోఖల్ రహదారిపై మంగళవారం 45 నుండి 50 మందితో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. సర్కిల్ ఆఫీసర్ సదర్ ప్రేమ్‌లాల్ తమ్టా, సంఘటనను ధృవీకరిస్తూ ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అని తెలిపారు.మిగిలిన వారి కోసం రెస్క్యూ టీం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు.


 


 


 

Latest News

 
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ అద్భుత అవకాశం.. సొంతంగా సేవ చేసే ఛాన్స్ Sun, May 05, 2024, 07:43 PM
ఏపీలో ప్రచారానికి వెళ్లొచ్చి చెబుతున్నా.. ఎంత మెజార్టీ వస్తుందంటే: గెటప్ శ్రీను Sun, May 05, 2024, 07:40 PM
విజేతను తేల్చే జిల్లా ఇది.. ఇక్కడ గెలిస్తే వార్ వన్ సైడే. Sun, May 05, 2024, 07:36 PM
అంబటికి అల్లుడికి షాక్.. మా మామ నీచుడంటూ వీడియో.. అసలు నిజమిదేనంటున్న వైసీపీ Sun, May 05, 2024, 07:33 PM
పోలింగ్ ముందు బిగ్ ట్విస్ట్.. ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు Sun, May 05, 2024, 07:27 PM