వైసీపీ నేత విజయసాయిరెడ్డికి కీలక పదవి

by సూర్య | Tue, Oct 04, 2022, 09:46 PM

వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి దక్కింది. రవాణా, సంస్కృతి, పర్యాటక శాఖల పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ హోదాలో భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకడ్ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించిన ధంకడ్‌తో పాటు తనపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిలకు విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM