శ్రీ మహిషాసురమర్దని అలంకారంలో వాసవి మాత

by సూర్య | Tue, Oct 04, 2022, 05:30 PM

పత్తికొండ: పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ వాసవి మాత నేడు మహిషాసురమర్దనీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అష్టభుజాలు కలిగిన మహిషాసురుడిని అమ్మవారు దుర్గాదేవి రూపంలోనే సంహరించారు. అమ్మవారిని స్మరించిన వెంటనే అన్ని భయాలు తొలగిపోయి, ధైర్యాన్ని, నమ్మకాన్ని ప్రసాదిస్తుందనే నమ్మకం భక్తులలో నెలకొంది. అమ్మవారి దర్శనానికి మహిళా భక్తులు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM