ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు

by సూర్య | Tue, Oct 04, 2022, 05:29 PM

దేవి శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా మంగళవారం తొమ్మిదో రోజు అయిన మహార్నవమి పురస్కరించుకొని కర్నూల్ నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలు అర్చకులు మోహన్ రెడ్డి దంపతులను వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM