మహిషాసురమర్దినిగా అమ్మవారు

by సూర్య | Tue, Oct 04, 2022, 05:22 PM

పశ్చిమ గోదావరి: కాళ్ల మండలం, కోమటిగుంట గ్రామంలో వేంచేసిన దుర్గ అమ్మవారి దేవాలయం నందు మహార్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు మహిషాసురమర్ధిని అవతారంలో గా భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు చివరి దశకు చేరుకోవడంతో మంగళవారం ఆలయ ప్రాంగణమంతా కూడా భవానీ దీక్ష దారులతో కిక్కిరిసింది.

Latest News

 
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. అకౌంట్‌లో డబ్బు జమ కాలేదా Fri, May 03, 2024, 10:49 PM
బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట.. ఇంతలోనే మరో ట్విస్ట్ Fri, May 03, 2024, 10:47 PM
మద్దెలచెరువు సూరి హత్య కేసులో సంచలనం.. భాను కిరణ్‌కు యావజ్జీవ శిక్ష Fri, May 03, 2024, 10:41 PM
ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ Fri, May 03, 2024, 10:36 PM
ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ Fri, May 03, 2024, 10:32 PM