by సూర్య | Tue, Oct 04, 2022, 05:22 PM
పశ్చిమ గోదావరి: కాళ్ల మండలం, కోమటిగుంట గ్రామంలో వేంచేసిన దుర్గ అమ్మవారి దేవాలయం నందు మహార్నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు మహిషాసురమర్ధిని అవతారంలో గా భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు చివరి దశకు చేరుకోవడంతో మంగళవారం ఆలయ ప్రాంగణమంతా కూడా భవానీ దీక్ష దారులతో కిక్కిరిసింది.
Latest News