ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు

by సూర్య | Tue, Oct 04, 2022, 02:22 PM

దసరా పండుగ సంధర్భంగా ప్రయాణికుల నుండి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ రవాణా శాఖ ఉప కమిషనర్ రాజరత్నం పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 2, 3 తేదీలో ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల పై జరిపిన ప్రత్యేక తనిఖీలలో పర్మిట్ లేకుండా, ట్యాక్స్ కట్టకుండా ఇతర నిబంధనలను ఉల్లంఘించిన 44 ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల పై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 1 బస్సు సీజు చేశామన్నారు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల పై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, ప్రయివేటు ట్రావెల్స్ యాజమాన్యం అధిక చార్జీలు వసూలు చేస్తే ఉప రవణా కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే అధిక చార్జీలు వసూలు చేస్తే బస్సులను సీజ్ చేస్తామన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM