గరిష్ట సాయికి చేరుకున్న తాండవ నీటిమట్టం

by సూర్య | Tue, Oct 04, 2022, 01:57 PM

విశాఖపట్నం జిల్లానర్సీపట్నంనాతవరం మండలం తాండవ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 376. 5 అడుగులకు చేరుకుంది. ప్రధాన కాలువ ద్వారా పొలాలకు 550 క్యూసెక్కుల నీటిని రోజు విడుదల చేస్తున్నారు. కాగా ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి 600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Latest News

 
మే 3న రాష్ట్రంలో పర్యటించనున్న ప్రధాని Fri, Apr 26, 2024, 03:27 PM
1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చెయ్యాలి Fri, Apr 26, 2024, 03:25 PM
కొడాలి నాని నామినేషన్ తిరష్కారించాలి Fri, Apr 26, 2024, 03:24 PM
పీయూష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం Fri, Apr 26, 2024, 03:23 PM
అటునుండి ఇటు , ఇటునుండి అటు Fri, Apr 26, 2024, 03:22 PM