వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి దారుణం

by సూర్య | Tue, Oct 04, 2022, 01:45 PM

ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కన్నబిడ్డను వాతలు పెట్టి హింసించిన ఘటన చెన్నైలో జరిగింది. భాను(29) అనే మహిళ తన భర్త నుంచి విడిపోయి, కూతురితో కలిసి జీవిస్తోంది. భానుకు జగన్‌ జోష్‌ అనే వ్యక్తితో ఎఫైర్ ఏర్పడింది. గత నెల 29న జగన్‌ సిగరెట్‌తో భాను కూతురి ముఖంపై కాల్చాడు. ఈ విషయం తెలుసుకున్న భాను తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భాను, జగన్‌జోష్‌ బిడ్డను హింసించినట్లు తేలడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

Latest News

 
చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్టే Fri, May 03, 2024, 06:30 PM
నటనలో ఓనమాలు నేర్చుకుంది విశాఖలోనే Fri, May 03, 2024, 06:30 PM
మైలవరంలో టీడీపీలోకి చేరికలు Fri, May 03, 2024, 06:28 PM
పిఠాపురంలో పవన్ గెలవడం ఖాయం Fri, May 03, 2024, 06:28 PM
ఎన్నికల బరిలో నిలిచింది వీరే Fri, May 03, 2024, 06:27 PM