కొలింపల్లె సర్కిల్లో వైఎస్ విగ్రహావిష్కరణ

by సూర్య | Tue, Oct 04, 2022, 10:28 AM

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని చౌడేపల్లి మండల పరిధిలోని కొలింపల్లె సర్కిల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ , ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ వైసీపీ ఆధ్వర్యంలో సర్కిల్లో విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డికి దక్కిందన్నారు.

Latest News

 
ముస్లింలకి అండగా నిలుస్తా Fri, Apr 26, 2024, 03:16 PM
శ్రీశైలంలో ఘనంగా కుంభోత్సవం Fri, Apr 26, 2024, 03:15 PM
సూపర్ సిక్స్ పథకాలు అమలుచేస్తాం Fri, Apr 26, 2024, 03:13 PM
వైసీపీకి రాజీనామా చేసిన డొక్కా Fri, Apr 26, 2024, 03:13 PM
అధికార దుర్వినియోగానికి వైసీపీ పాల్పడుతుంది Fri, Apr 26, 2024, 03:12 PM