విశాఖపట్నంలో మంత్రి రోజా పర్యటన

by సూర్య | Mon, Oct 03, 2022, 05:12 PM

విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వార్లని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసులు మరియ క్రీడా శాఖ మంత్రి ఆర్. కె. రోజా స్వామి వారిని దర్శించుకున్నారు. ఇరువురు స్వామివారి మంత్రి రోజా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భక్తులకు పుణ్యక్షేత్రాల దర్శనం కొరకు పర్యాటకశాఖ ద్వారా పర్యాటకంగా తీసుకుంటున్నటువంటి చర్యలు స్వామివారికి వివరించారు. స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పర్యాటక శాఖ మంత్రిగా రోజా పుణ్యక్షేత్రాలలో భక్తుల సౌకర్యార్థం తీసుకుంటున్నటువంటి చర్యలు తన దృష్టికి వచ్చాయని చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారని రోజా అభినందించారు.

Latest News

 
ఏపీలో మరో ఘోరం.. చిత్తూరు జిల్లాలో రెండులారీలు, ట్రాక్టర్ ఢీ. Wed, May 15, 2024, 11:24 PM
వైఎస్ జగన్ నివాసంలో ముగిసిన 41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగం Wed, May 15, 2024, 11:19 PM
రూ.3500 సాయం అడిగింది నేనే.. నా అకౌంట్ హ్యాక్ కాలేదు: రేణూ దేశాయ్ Wed, May 15, 2024, 09:50 PM
ఏపీలో మరో మూడురోజులు వానలు.. రేపు ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ Wed, May 15, 2024, 09:49 PM
ఏపీలోని ఈ నియోజకవర్గాల్లో 144 సెక్షన్.. ప్రజల్ని అలర్ట్ చేసిన పోలీసులు Wed, May 15, 2024, 08:38 PM