ఎయిమ్స్ కొత్త డైరెక్టర్‌గా ఎం. శ్రీనివాస్ నియమికం

by సూర్య | Fri, Sep 23, 2022, 08:41 PM

ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆసుపత్రి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కొత్త డైరెక్టర్‌గా ఎం. శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న రణదీప్ గులేరియా నేటి నుంచి రిటైర్ కానున్నారు. గులేరియా పదవీ విరమణతో ఖాళీ అయిన స్థానంలో ఎం.శ్రీనివాస్‌ను నియమించారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.వైద్య చికిత్సలో దేశంలోనే అత్యున్నత ఆసుపత్రిగా పేరుగాంచిన ఢిల్లీ ఎయిమ్స్ కొత్త డైరెక్టర్ గా నియమితులైన ఎం.శ్రీనివాస్ ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్‌గా అయన ఢిల్లీ వెళ్తున్నారు.

Latest News

 
ద్విచక్ర వాహనం, బొలెరో ఢీ, ఒకరికి తీవ్ర గాయాలు Sat, May 18, 2024, 05:03 PM
అల్లినగరంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం Sat, May 18, 2024, 05:00 PM
ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన రైల్వే పోలీసులు Sat, May 18, 2024, 04:54 PM
అదుపుతప్పిన కారు Sat, May 18, 2024, 04:52 PM
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహణ Sat, May 18, 2024, 04:51 PM