ఆయన బీజేపీకి ద్రోహం చేశారు: అమిత్ షా

by సూర్య | Fri, Sep 23, 2022, 04:13 PM

బీహార్‌లోని పూర్నియాలో జరిగిన మెగా ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రసంగించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఆయన విమర్శల దాడి చేశారు. బీజేపీకి నితీష్ ద్రోహం చేశారన్నారు. ప్రధాని అయ్యేందుకు లాలూ ప్రసాద్ యాదవ్‌తో నితీష్ చేతులు కలిపారని ఆరోపించారు. ఇదిలా ఉండగా సోనియా గాంధీతో నేడు నితీష్, లాలూ భేటీ కానుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Latest News

 
పుచ్చలపల్లి 39వ వర్ధంతి సందర్భంగా నివాళులు Sun, May 19, 2024, 10:13 PM
నోరు జారిన నేత Sun, May 19, 2024, 10:11 PM
రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై స్పందించిన విజయ్ కుమార్ Sun, May 19, 2024, 10:10 PM
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి Sun, May 19, 2024, 10:09 PM
రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతాం Sun, May 19, 2024, 10:09 PM