రైతులపై దాడిని ఖండించిన బీసీ యువజన సంఘం

by సూర్య | Fri, Sep 23, 2022, 10:46 AM

బీసీ సామాజిక వర్గం రైతులపై అగ్రవర్ణాల దాడిని సీమాంధ్ర బి. సి. సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు లీలాక్రిష్ణయాదవ్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పరిధిలోని మర్రిపాడు మండలం, కృష్ణపురం గ్రామానికి చెందిన బి. సి. సామాజికవర్గం దూదేకుల కులానికి. చెందిన షేక్. అబ్దుల్ అనే రైతు తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన 3 ఎకరాల పొలంను 2015 నుండి సాగు చేసుకుంటున్నారని తెలిపారు. పొలం అమ్మ లేదన్న కారణంతో అదే గ్రామానికి అగ్రకులానికి చెందిన వ్యక్తులు బీసీ రైతుపై దాడి చేయడం అన్యాయమన్నారు. దీనిపై అధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM