రైతులపై దాడిని ఖండించిన బీసీ యువజన సంఘం

by సూర్య | Fri, Sep 23, 2022, 10:46 AM

బీసీ సామాజిక వర్గం రైతులపై అగ్రవర్ణాల దాడిని సీమాంధ్ర బి. సి. సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు లీలాక్రిష్ణయాదవ్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పరిధిలోని మర్రిపాడు మండలం, కృష్ణపురం గ్రామానికి చెందిన బి. సి. సామాజికవర్గం దూదేకుల కులానికి. చెందిన షేక్. అబ్దుల్ అనే రైతు తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన 3 ఎకరాల పొలంను 2015 నుండి సాగు చేసుకుంటున్నారని తెలిపారు. పొలం అమ్మ లేదన్న కారణంతో అదే గ్రామానికి అగ్రకులానికి చెందిన వ్యక్తులు బీసీ రైతుపై దాడి చేయడం అన్యాయమన్నారు. దీనిపై అధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు.

Latest News

 
ఏపీ సీఎం జగన్‌తో గౌతమ్‌ అదానీ భేటీ Thu, Sep 28, 2023, 08:51 PM
ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని Thu, Sep 28, 2023, 04:08 PM
చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ నేతల విమర్శలు తగదు Thu, Sep 28, 2023, 04:07 PM
రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్పదు Thu, Sep 28, 2023, 04:05 PM
జగన్ కి మీడియా మద్దతు లేదా..? Thu, Sep 28, 2023, 04:04 PM