సముద్రంలో బోటు మునిగి 34 మంది మృతి

by సూర్య | Fri, Sep 23, 2022, 11:16 AM

సిరియా సముద్ర జలాలలో ఘోర విషాదం జరిగింది. లెబనాన్ నుండి వలసదారులతో వస్తున్న బోటు గురువారం బోల్తా పడింది. ఈ దుర్ఘటనల 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సిరియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సంక్షోభంలో చిక్కుకున్న లెబనాన్‌లోని ఉత్తర మిన్యే ప్రాంతం నుంచి వారంతా బోటులో బయల్దేరినట్లు గుర్తించామని పేర్కొంది.


 


 

Latest News

 
మర్రిపల్లె లో వైసీపీ నుండి టీడీపి లోకి 50 కుటుంబాలు చేరిక Thu, Apr 18, 2024, 02:02 PM
ట్రాక్టర్ ఢీకొని యువకుడికి గాయాలు Thu, Apr 18, 2024, 02:00 PM
జనసేన నుండి వైసీపీలోకి చేరిన కీలక నేతలు Thu, Apr 18, 2024, 01:56 PM
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి Thu, Apr 18, 2024, 01:56 PM
సీఎం జగన్ కి మద్దతు తెలిపిన బ్రహ్మయ్య మాదిగ‌ Thu, Apr 18, 2024, 01:55 PM