జగన్ యావత్ తెలుగు జాతిని అవమానించారు: టీడీపీ నేత పట్టాభి

by సూర్య | Thu, Sep 22, 2022, 11:07 PM

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ద్వారా సీఎం జగన్ యావత్ తెలుగు జాతిని అవమానించారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. యూనివర్సిటీ పేరు మార్చుతూ అసెంబ్లీలో బిల్లు తేవడం రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజుని అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై కొడాలి నాని, వల్లభనేని వంశీ, అవినాష్ లకు తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేసే దమ్ముందా అని అన్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM